పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

మా శపు 7 జి ము అంచు విచారించి, సకలనీతిశాస్త్ర పారంగతులును, గులాచార్యులును నైన శుక్రాచార్యతనూజు లగు, చండా మార్కుల రావించి, కార్యవిషయంబు ముచంచి రాకుమారుని పొరల కప్పగించి, పండితో త్తముం జేసి తో రండని యానతీయ, మూఁడేండ్లు పోవకమున్నె శుక్రాచార్యు పట్టి ప్రహ్లాదుని బట్టి తెచ్చి ద్రవిడ జేంద్రు ముందరఁ బెట్టి దీన్వుడి యితఁ డెట్టిబిడ్డఁడో యెఱుఁగరాదు గురుభ కీ. గనరాడు పరకు సేయుట లేదు శిక్షింతుమ్న ఁ దాఁ జెడ్డకోతి వన మేల్లను జెఱచు ననెడి నానుడిరీతిః దోడిబాలురఁ దప్పుతో ప్రఁ బెట్టి అకట ! కులదైవమును దూలనాడఁ జొచ్చి శివునికథ లెల్లఁ బెడచెవిఁ జేర్పఁజొచ్చె బాలునకు ఇక చెప్ప మావల్లఁ గాదు చతురమకి నీవే యెట్లయిన సాఁకినుము, ఎన్ని చెప్పినఁ దలయఁచఁ డింతయేని మాజు పలుకక తనపని మాత) మది పట్టుదల జేయు నిది యేమి పాపమయ్య ? నూఁగవానిని బోధింపఁ బూనుటయ్య, w