Jump to content

పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

నూ ఈ పు? ఈ ము ఈ కథ సర్వము దెలిసి యించుక సేపు విషాదచిత్తుఁడై శోకముఁ బెట్టుచుం దుదకు శూరుఁడుగావున దుఃఖమంతయున్ బోకడఁ బెట్టి ఘోరతపముం బొనరించీ వరంబులందుచున్ గూఁటి వేళ్ళతో"రివులఁగూల్పఁగఁబోయెఁ బ్రభుండు కానకున్ మొదలిటి నేరమూ వలసపోవుట కానక జన్మభూమినిన్ వదలుచు నందు పై సమర పండితులున్న విరోధి దేశమం దొదిగి తమంతటస్ నిలిచియుండుట 'రెండవ నేరసనున్ సదమదమాసం భూడి మన జ్ఞాతులుగావున వారు దేవరా! ఏపనిఁ జేయనెంచిన నీదే సమయంబీది తప్పిపోయినన్ చేపడఁబోవదింక మన జీవితకాలమునందుఁ గాక దే వా! పొరపాటు లేక మన యార్యులపాణము నాచికోలును డావుఁడి వార లెట్లయిన భారత జేశము వీడకుండగక్, మున్నెన్నడో చూఁజూయఁగ నిన్నొడ హిరణ్యకశిపు పృధ్వీశున ఈ త్పన్ను (డు దోలి కాన్పున ను తన్నుఁ డగునటంచు గొప్ప దైవజ్ఞులచే. నిండుచూలాలు తదృహిణీలలామ యెంటపాటున నున్నది యింటిలోపల గంటవ త్తిడిని తన యింటి వేల్పు మావు రేవులు పూజించి మరుగుచుండే - ఈ