పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నూతపురాణము


చితికదా ! మునిమాపగుచున్నది. బిడ్డా ! యీ గోష్ఠింజా లించి కాల్యబులఁ దీర్చికొన్, గంగమడువునకుఁ బోదము” అని వాక్రువ్వ 'వెంటనే నేను గట్టాయి తంబు కాగా బయలు దేరి పోయితిమి.




ఈ కథ వ్రాసిన విన్నను
వాకొన్నను బాడిపంట పరువముసుబ్బున్
తేకువజోకయుఁ బ్రబ్బున్
బ్రాకటముగ లిబ్బులుబ్బుఁ బై రములబ్బున్ .


ద్వితీయాశ్వాసము సమాప్తము


శ్రీ రామకృష్ణా ప్రింటింగ్ వర్క్స్, విజయవాడ...2

96