పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వీ తి యా శ్వాస ము

త్రి ని స్ట ప సంద ర్శ న 0


లెంకలు వంకల నిలబడి
యంకిలిమాస స్ఫురత్సుమాంచ ద్దూళీ
పుల ఘంటాపథమున
బం కేజాతాస్యయోర్తు వచ్చుచునుండన్.


అంగజాలల నెవ్వరీ యాఁడుపడుచు
తెల్పుడంచును నేను బార్థించినంత
వారు తెల్పిరి యూర్వశీభామ యీమె
యధిక లావణ్యసీమ, వేశ్యాలలామ.

ఎదురు లేనట్టి నెజజాణ యేమ్మెలాడి
మే వాంచితార్ధంబు లీడేర్పకున్న
దిట్టు. దినకుండ బోవలే రెట్టివారు
మాటినంగ యాయమ యంచు మాటఁ దెల్ప


దడదడలాడే గుండెలు యదాయదలై మునుదొంగ ప్రొద్దునన్
వడివడిపోయి పైకొసఁగ నెంపరలాడుచుఁ జేర సర్జునుం
దొడబడకుండిసం గినిసి యుంకీ, సపుంసకుఁ జేసే నీమె నేఁ
డుడుగునె యొంటి నన్దనిన నుక్కిరి బిక్కిరి చేసి చంపదే.


బండవానిచేతి చిటేలు బదరు వేల్పు
టాలి కీల్జడ వేలు వ్రేటు పెడేలు మనఁగ
సొమ్మసిలకుండఁ గన్నీరు గ్రమ్మకుండ
నొంటి ప్రాణంబుతో నైన నుండు టరిది..

23