పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/407

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

398

ఐనది. అందు నేనుపడి దొర్లునప్పుడు నాబాధలును మిక్కుటములైనవి. కాబట్టి నాశిక్షను నరకమున అనుభవింతితినని చెప్పితిని" అని సమాధానము చెప్పినాడు. నారదుడు యీపలుకులను హృదయపూర్వకముగా నమ్మి చెప్పినాడు. కావున విష్ణువును వాని సమాధానమును అంగీకరించినాడు!"


సమాప్తము.