పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

259

38వ అధ్యాయము.

731. తన బిడ్డలుజబ్బుగానుండగాతల్లిఒకనికిఅన్నము కూర మఱొకనికి సగ్గుజావ రొట్టె, వేఱొకనికి కుడుము వెన్న పెట్టుతీరున భగవంతుడు వారివారి నైజగుణములకు తగునటుల వేర్వేఱు మార్గములను జనులకు అనుగ్రహించుచున్నాడు.