ద్వితీయాశ్వాసము
45
| నాఁటి నిశాసమయంబునఁ దోరణస్తంభంబున కరుగునప్పు డంతకుమున్న యేనును నతిరయంబునం జని హరిమందిరం బెక్కి యేకాదశీవ్రతపరాయణులై యున్న విప్రులు విన నేఁడు మహామారీపతనం బగు నేమఱకుండుం డని పలికి వారు గానకుండ నేను సురిఁగి యరిగితి వారు వెడలి వచ్చి చూచి యరసి యెవ్వరిం గానక యది యాకాశవాణిపలుకుగా నిశ్చయించి. | 168 |
క. | హస్తములు మోడ్చి శాంతి | 169 |
వ. | అంతకమున్న యెవ్వరు నెఱుంగకుండఁ దోరణస్తంభం బెక్కి యున్న మకరదంష్ట్ర యయ్యవసరంబున. | 170 |
క. | స్తంభాగ్రతలమునను సం | 171 |
వ. | ఎలుఁ గిడిన నయ్యెలుంగు విని యిదియ మహామారీభాషణం బనుచు నమ్మహీసురులు మస్తకన్యస్తహస్తులై ప్రస్తుతించుచు నోదేవీ! మాకీర్తనంబు లుల్లంఘింపక మామీఁద లఘింపక మమ్ము మన్నింపు మనుచు నుండ సైరింపలేక మకరదంష్ట్ర కంపంబు నొందుచు మఱియును. | 172 |
క. | పడుదుం బడుదు ననంగాఁ | |