ద్వితీయాశ్వాసము
43
| నిఖిలభాగవతాగ్రణి నిన్నుఁ గంటిఁ | 159 |
వ. | అనిన నెంతయు సంతసిల్లి కనకరత్నమయంబు లగు శంఖచక్రంబులును గదాంబుజంబులును చెప్పించి యవి యద్దేవునకు సమర్పింపు మని యిచ్చి నాకు దివ్యాంబరాభరణమాల్యంబులు నపరిమితకనకంబును నొసంగి యిరువురు దైత్యుల రావించి వీని నీవస్తుసంతానంబును భరియించి మదనోల్లాసపురంబు సమీపంబున నునిచి రండని పనిచిన వారు నన్నుం గొనివచ్చి యన్నగరంబు చేరువ నునిచి మగుడ నరుగ నత్యంతమోదాయత్తచిత్తుండ నై నాకిచ్చినధనంబు నొక్కకందువ దాఁచి తత్క్షణంబ. | 160 |
చ. | కరముల శంఖచక్రములు గైకొని కాంచనరత్నభూషణో | 161 |
క. | వనజాక్షుఁడు వచ్చె నటం | 162 |
గీ. | నేఁడు మొదలుగ వరియింతు నిన్ను నింక | 163 |