పుట:Shodashakumaara-charitramu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

షోడశకుమారచరిత్రము


వెరవుమెయి దాఁటి యరిగితి
మరలి కనుంగొనకమున్న మహితరయమునన్.

102


క.

ఏను గరి కడ్డుపడునా
లోనన నెచ్చెలులు పద్మలోచనఁ గొనుచుం
గాననము దరిసి రెచ...
...................................

103


వ.

.........రంబ ప్రవేశించి యున్నంత దంతావళంబు సరఃప్రాంతంబున నెంతయుం దడపు విహరించి యది తొలంగి చనుట యెఱింగి యయ్యెడ వెడలి యయ్యెలనాఁగ చనిన
వలని......బున.

104


ఉ.

ఆవనజాక్షి నేవలన నారసి కానక యాతురుండ నై
భావజవహ్నిఁ గ్రమ్మికొని భావము గాల్పఁ జరించునంత రా
జీవవిరోధిమండలము చిచ్చఱపిడ్గును బోలె నెన్నఁ
...........................................చున్.

105


వ.

అప్పు డేపారు మదనానలతాపంబున కోర్వక మరణోద్యుక్తుండ నై యాంగికంబు లగుశుభసూచకంబులు గల్గిన నంగనం గనుంగొనియెద నను......డ నై పెక్కెడలం జరించి యిక్కడకు నరుదెంచి నిన్నుఁ గాంచితి నని తనవృత్తాంతంబుఁ జెప్పిన యనంతరంబ మనోభవాధీనమానసుండ నైనన న్నూఱడించి యిట్లనియె.

106


క.

.................
.......................మునిగుడికిం
జని లో నొక్కెడ నుండఁగ
మనకోర్కి ఫలించు నిచట మసలఁగ నేలా.

107