124
షోడశకుమారచరిత్రము
| వోలె వచ్చి నాప్రాణంబులు గాచితివి, నీయధీనంబ నైతి నీచిత్తంబుకొలఁది నడవంగలదాన నని విన్నవించిన నతండు. | 31 |
క. | నిను దోడుకొనుచుఁ జని నీ | 32 |
వ. | అరిగి రాజమందిరద్వారంబున నిలిచి యాకాంత నంతఃపురంబులోపలికిం బనిచిన శోకవేగంబున బలవించుచున్న తజ్జననీజనకుల పాలికిం జని తన వృత్తాంతం బంతయు నెఱింగించిన సంభ్రమించి. | 33 |
క. | మనమున నత్యద్భుతమును | 34 |
వ. | తద్వృత్తాంతం బడిగి యతండు చెప్ప నంతయు నాకర్ణించి కులపౌరుషంబుల నధికుంగా నెఱింగి యుల్లంబున నుల్లసిల్లి. | 35 |
గీ. | ప్రాణదానం బొనంగితి వట్లుగాన | 36 |
వ. | కావున నీరాజవదన వరియింఛి నారాజ్యలక్ష్మి కధ్యక్షుండవై యుండు మని యత్యంతప్రియపూర్వకముగాఁ బ్రార్థించిన. | 37 |