ఈ పుటను అచ్చుదిద్దలేదు
ముడుంబై వేంకటరామనృసింహాచారి
కవి వివరము లేమియు దెలియవు. శ్ర్రీవైష్ణవుడని యూహింపవచ్చును. రంగేశ్వరకృష్ణశతకము వ్రాసెను. రుక్మిణీకల్యాణ కథాత్మక మగునీశతకము మనోహరముగ నున్నది. శ్రీకూర్మమునకు దగ్గరనున్న వంశధారతీరమందలి యచ్యుతపురి వాసుడు.
రంగేశకృష్ణశతకము.