Jump to content

పుట:Shaasana padya manjari (1937).pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36

శాసనపద్యమంజరి.


జగదేకవిఖ్యాతి జనపతు లెన్నంగా[1]
            సంత సాగించెను శాశ్వతముగ
సకలజనాధరసరణియై దనరంగ్గ
            భావిలు కల్పించెను[2] ప్రౌఢి మెరయ
సైదిభురాహేము సాహెబుపేరిట
            విభురాముభాగని వెలయజేశె
గంఠాపథంబ్బున గంభీర మైనట్టి
            చావళ్లు గట్టించ్చె (సాస్వ)తముగ
అనుచు వజ్రీలు (మ)న్నీ లు అభినుతింప్ప
వెలసితివి ధరలోన వినుతికెక్కి
శెఖు అలావబ్దిను[3] గర్భాబ్ది(స్రే)కరమున[4]
శేకు ముసామియ్య నృపాలశేఖరముంగా[5].

1

—————

45

శ. స.

ఇది గుంటూరుజిల్లా గుంటూరుతాలూకా మందడముగ్రామములో మల్లికార్జునస్వామియాలయములోని అమ్మవారిగర్భగృహము గోడమీఁద నున్నది. (A R. 104 of 1017).

ఉ.

(మొదటఁ గొంతభాగము పోయినది)
సూరమాంబికకు మిక్కిలి పుణ్యుం(డు) దారకీర్త్తిల

  1. "లెన్నంగ" అని యుండనోపు.
  2. "బావులు కల్పించె" అని యుండనోపు.
  3. గణము తప్పిది.
  4. "శీతకరుండ" అని యుండనోపు.
  5. ఈపాదము "షేకు ముసమియ్య నరపాలశేఖరుండ" అని యుండనోపు.