పుట:Shaasana padya manjari (1937).pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

శాసనపద్యమంజరి.


జగదేకవిఖ్యాతి జనవతు లెన్నంగా[1]
సుత సాగించెను శాశ్వతముగ
సకలజనాధర సరణియై దనరంగ్గ
భావిలు కల్పించెను[2] - ప్రోఢి మెరయ
సై దిభురా హేము సాహెబు పేరిట
విభురాము భాగని వెలయజేశె
గంఠాపథంబ్బున గంభీర మైనట్టి
చావళ్లు గట్టిచ్చె (సాస్వ)తముగ
అనుచు వజ్రీలు (మ)న్నీ లు అభినుతింప్ప
వెలసితివి ధరలోన వినుతికెక్కి
శెకు అలావబ్దిను[3] గభా౯బ్ది (స్ప్రే)కరమున [4]
శేకు ముసామియ్య నృపాల శేఖరముంగా. [5]1

45.

శ. స.

ఇది గుంటూరుజిల్లా గుంటూరు తాలూ, మందడము గ్రామములో మల్లికార్జున స్వామియాలయములోని అమ్మవారి గర్భగృహము గోడమీద నున్నది. (A R. 104 of 1017).

ఉ. (మొదటఁ గొంతభాగము పోయినది) సూరమాంబికకు మిక్కిలి పుణ్యం(డు) దారకీత్తి౯ ల</poem>

...............................................................................................................

  1. లెన్నంగ - యుండనోపు.
  2. బావులు కల్పించే. యుండనోపు.
  3. గణము తప్పిది.
  4. శీతకరుండ.- అని యుండనోపు.
  5. ఈపొదము షేకు ముసమియ్య నరపాలశేఖరుండ్ - అని యుండనోపు.