శాసనపద్యమంజరి.
31
శ్లో. | పూర్వం మహారాష్ట్రజనై ర్హృతోభూత్సౌమిత్రి రార్యాగ్రత ఏవ దుష్టైః | 2 |
| శ్రీశంకరాఖ్యం రథకారమాశుసమాంహ్వయామాససురామతీర్థాత్ | 3 |
* | రాయాచార్యకృతా నాదౌ శ్లోకాన్ లిఖతవా నహం | 1 |
శా. | ఆది న్మాధ్వు ల్రఘుపతిని రామానుజు న్భూమిపుత్రి | 2 |
క. | కాకుస్థవంశజానుజు। చేకొని హరిభక్తు లెల్ల సేవించుట కై | 3 |
చ. | అరయగ శాలివాహనశకాబ్దము లుర్వి పదారునూర్లపై | 4 |
క. | శ్రీకూర్మేశ్వరుసాక్షిగ। మాకిచ్చిన భూమికలదు మహి నెవరైనన్ | |
క. | తొలుతను రాయాచార్యులు। వెలయగ శ్లోకములు చెప్పి వెనుకను పద్యం | |
గీ. | పరగ నీరాతి పడమటిపలకయంద్దు। పఙ్తి తడబడి చెరిపియు పంక్తి మగిడి | |
- ↑ మొదటిపద్యములో ఛందోదోషములు పెక్కు లున్నవి.