శాసనపద్యమంజరి.
23
30
శ. స. 1145
ఇది పశ్చిమగోదావరీమండలములో ఏలూరుమసీదులో నొకస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. (South Indian Inscriptions Vol. V. No. 178)
| క. | సరసిపురి సస్వతంబై | |
—————
31
శ. స. 1150
ఇది పశ్చిమగోదావరీమండలములో ఏలూరుమసీదులో నొకస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. (South Indian Inscriptions Vol. V. No. 192)
| సీ. | శ్రీరమ్య మగుసరసీపురి సోమేశ్వ | |
—————
- ↑ ఇందు తప్పు లున్నవి. పద్య మసంపూర్తిగా నున్నది.