పుట:Shaasana padya manjari (1937).pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసనపద్యమంజరీ.

17


(ప)క్ష త్రితీయ్యయు మేష సంక్రాం త్తినిమిత్తము(నం) ప్రబలంజ్య
ధమ్మ౯ నిర(తుం) డు దాచ (నై)తమ సెట్టి కబ్జాత నేత్రి గీతమాంబికకు
నుం బ్రీతితనూజుండు మహితగుణాఢ్యుండు మల్లి సెట్టి
భక్తి బె( ట్టె) నాండుం బల్లిహ (హరు)నకు సఖండదీప మాదరముగ నే
యిరువ (ద్వి)ను మొదవులుం బ్రసిద్ధిగాంగ,

ఈపద్య మందు తప్పులు మెండుగా నున్నవి.

20

.

శ. స. .
ఇది పశ్చిన
గోవరీమండలములో ఏలూరులో వ.సీము స్తంభముమీఁద చెక్క -
బడినది. (South Indian Inscriptions Vol. V. No. 184.)
క. తరిణిశివశక సమఃబు(ల
స)రసి[1] 'సోమేశ్వరునకు సంధ్య దీప [2]
లిరుసంధ్యలం జనం గ్లాటయ
వర పుత్రుం డమాత్యయయి(వరంగం బెట్టెను.

21.


శ. స. 1121


ఇది పశ్చిమగోదావరీమండలమున ఏలూరుమసీదులో నొక స్తంభముమీఁద చెక్క
బడి యున్నది. (South Indian Inscriptions Vol. V. No. 189.)

చ. గురుమతి మంత్రి శ్రీధరునకుం గ్గొసనాంబకు నంద్దనుణ్డుసు
స్థితుండగు[3] భీమశౌరి సరసీపురి(నొ)ప్పిన సోమనాథ దే
వరకు నఖణ్ణదీపము ధ్రువంబుగ నేప్ప౯డ్డం బెట్టె రోహిణీ
శ్వరకర కైర వాప్తశశిసం ఖ్యత కాబ్దము లువ్వి౯ం బవ్వ౯ంగాను

..........................................................................................................

  1. సరసీ. అని యుండనోపు.
  2. సంధ్యాదీపం. అని యుండవలెను
  3. స్థిరుండగు- అని యుండవలెను.