ఈ పుట ఆమోదించబడ్డది
16
శాసనపద్యమంజరి.
| క. | 2 |
—————
18
శ. స. 1094
ఇది గుంటూరుమండలములో పాములపాడుగ్రామమందు మల్లికార్జునస్వామి యాలయమునెదుట నందినాగ స్తంభముమీఁద చెక్కఁబడియున్నది. (A. R. 121 of 1917.)
| చ. | విరచితకీర్త్తిలోలుం డగువెన్నపరడ్డికిం బ్రోలసానికి | 1 |
| క. | గతినిధిఖేంద్దుశకాబ్ద | 2 |
—————
19
శ. స. 1111
ఇది పశ్చిమగోదావరిమండలములో ఏలూరుతాలూకా తడికలపూఁడిలో గాంగేయేశ్వరస్వామి యాలయము కళ్యాణమండపములో నొకస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. (South Indian Inscriptions Vol. V. No. 202.)
| సీ. | శ్రీశకవత్సరశ్రీశధరా(తళ) | |