పుట:Shaasana padya manjari (1937).pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14.

శారనభభ్యమంజరి.

14

శ. స.1094

ఇది గుంటూరుమండలము, గుంటూరు తాలూకా పాములపాడులో మల్లికార్జున స్వామి యాలయమున కెదుట నందిస్తంభముమీఁద చెక్కబడినది.(A. R. 124 of 1917.)

ఉ. శ్రీమహిలాభిరాముండు విశేషి తకీత్తు౯ండు గొమ్మం దత్తి౯చిం
తామణి దల్లిదండ్రులకు ధమ్ము ౯కావుగా శివధమ్మ౯యుక్తుండై
పాములపాట నొప్పగం గపద్ది౯కి సజ్జనసంస్తుతంబుగా
ధీమణి వెట్టె నాత్మకుల దీపక మైన యఖణ్డదీపమును.1

ఉ. చారుత రాబ్దిఖ(ని) శాకర సంఖ్య శకాబ్దము ల్సనను ధీరుండు గేత నాత్మజుండు ధీనిధి వాములపాటం గొమ్మండి ద్దారుణ నామృగాంకరవి తారక మై చనం బెట్టంబెంప్పున న్మేరువు యుత్తరాయణ నిమిత్తమునందు శశాంక మౌళికిని. 2</poem>

15. .

శ.స.1094

ఇది గుంటూరుమండలములోని పాములపాడు గ్రామములోని మల్లికార్జుస్వామి నెదుట నందినాగ స్తంభముమీఁద చెక్కబడియున్నది. (A. R. 123 of 1917.)

ఉ. శ్రీజననాలయుండు బుధ సేవ్యుండు వేముండు సద్గుణుండు మా తాజనకద్వయంబునకు ధమ్ము౯వుగా శశిమౌళిధమ్మి౯ యై రాజిత చంద్రమౌళికిం దిరంబుగం బాములపాటం బెట్ట స త్పూజితమై మహిన్నెగడం బొల్పగుచున్న యఖణ్డదీపమును. 1</poem>

ఉ. వారక యానిశాకరదివాకరమై చనంగా శకాబ్దములు ధారుణి వాద్ది౯నంద్దివి తారళ నాథమితంబుగా మహిని గౌరత నుత్తరాయణము గారమై యెఱగాంకక్క పుత్రుం డు త్సాంతదోష పుంజము విచారపరుణ్డు ధరాతలంబునను, 2</poem> </poem>