Jump to content

పుట:Shaasana padya manjari (1937).pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

శాసనపద్యమంజరి.


స్తార యనం బరగు బుద్దన
సూరబుధాధార ప్రియవచోరమ్య మహిని.

1


క.

బాలేందుశేఖరునకుం గ
పాలికి శూలికి లసత్కపర్ద్దికి ద్రిజగ
త్పాలి(తుం?) డగు నాదిండ్ల[1]
మూలస్థానుం డగు శంభుమూర్త్తికిని[2].

2


చ.

అమితగుణాభిరామసుగుణాభరణాభరణాభిరామదా
మమవరపుత్రి సూరమ రమారమ(ణీవి)యశ్రీ...దా
నమహి(మ)........ మెయి[3] నెగడి నాదిండ్ల[4] ... శశిమౌళికి ...
... ... ... ... ... ముద మొప్ప(౦గ) నిల్పె(౦) బొల్పుగాను.

3


స్వస్తిసకవర్షంబులు 1075 అగు నేంటి ... సంక్రాంతి నిమిత్య
మున........ నాదిండ్లమూలస్థానమహాదేవరకు అఖండవర్త్తిదీపమున
(కుం) బెట్టిన బిరుదుగద్యలు పండ్రెండు.

—————

13

శ. స. 1078

ఇది గుంటూరుమండలములో తెనాలితాలూకా పెరవలిగ్రామములో మల్లేశ్వరస్వామిగుడి ప్రాకారములోపల నున్న యొక్కఱాతిస్తంభముమీఁద నున్నది. (A. R. 664 of 1920.)

క.

శ్రీరమణుండు శౌర్య్యగుణో
దారుండు గొంకవిభుమామ దర్ప్పితరిపుసం
హారుండు ధీరుం డనందగు
మారయ పండండు గీతికామండనుడు మహిని.

1
  1. ఇచట గణము తప్పినది.
  2. ఒకగణము లోపించినది.
  3. "మై" అని యుండవలెను.
  4. "నాదిడ" అని చదువవలయును గాఁబోలు.