పుట:Shaasana padya manjari (1937).pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసన పద్యమంజరి.

9

.

దీని జేకొని నడపంగింబూనె నిందు
వెలసి యెప్పుడుం దమసానివృత్తింగా జే(ను)'[1]
కంటనకు నగ్రజుడు జక్కనఘనుండు
దరతరంబులు నాచంద్ర తారకముగా.

9


శ. స. 1070. (')


ఇది గంజాముమండలము, పర్లాకిమిడి తాలూకా ముఖలింగ ములో ముఖలింగేశ్వర
స్వామి ఆలయములో, ఆస్థానమండపము, ఎడమవరుస మూఁడవ స్తంభముమీఁద దక్షి
ణము వైపున చెక్కబడి యున్నది. (South Indian Inscriptions Vol. V.
No. 1075.)

సీ. శ్రీకరశుధకర(కా)బ్ధములు వియ
న్మారుతవ్యోమసోమస్తుతముగ
సితతరైకాదశి నుతభౌమదినమునం
(గాని)[2] ఈ మాసంబునం గంసరిపుండు
(పా)లమున్నీ రిలోం (బ)వ్వడించిన (తి)థిం
బితృదేవతల కతిప్రితిగాంగ
విశ్వేశుడంగు మదు కేశ్వర దేవర
(కా)చంద్రతారక మగుచు న(మ్మి)
దివ్యమగు సఖణ్డదీపంబు వెట్టె జు
ట్టేశు కట్టానుంగ్గు [3]కట్టనుంగ్గు అని యుండవలెను. సాసనికుండు
ధీయుతుండ్డు గాపి నాయకుకూరిమి
తమ్ముండెఱి ... యన్వితుదమ్మ౯నుతుండై . [4]*

......................................................................................................................

  1. వృత్తింగాను - అని యుండనోపు.
  2. కానిశబ్దము శూన్య మను నర్థమందుఁ బ్రయోగింపఁబడిన దని తోఁచుచున్నది.
  3. '
  4. సుతుండు. అని యుండవలయును.