పుట:Shaasana padya manjari (1937).pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

శాసనపద్యమంజరి.

ప్రకటింప్ప నిష సప్తక మిచ్చె మొట్ట
పఠతి శాంపులకునుం బరగుసానులకు.

8


శ. స. 1091, 1093


పై స్తంభముమీఁద నే చెక్కఁబడి యున్నది.



శ్లో. శ్రీశా కేశ్వర వత్సరే విధునిధివ్యోమేదసంఖ్యా న్వితే
"కోత్తి౯- క్యాం రిపు రాజభీకరశరస్సోయ న్న రేంద్రాగ్రణీః
క్షీరారామని వాసినే భగవతే సెవ్వా౯య'[1] సవ్వా౯త్మనే
ప్రొదా దాశశి తారకం గుణనిధి ద్దీ౯కా పా వఖంణ్డౌముదా.

క. శ్రీయుతపకుక్షు శ్రీవరకవి[2]
గాయక నిధి సుద్ద రాంబిక సుతుండు(ను) '[3]
శ్రీయుక్తుం డనంగ నెగడిన
రాయపనాయకుని కాన్త రాజాస్య మహిని.

సీ. గుణనిధివియ దింద్దుగణశకాబ్దంబు
లమరంగ్గనుత్తరాయణ నిమిత్త
మగుపుణ్య దినమున నబ్దాస్య వాచినా
యకునకుం జిన్న మాంబకుం దనూజు
ప్రోలమ గణికావిభూషణ భక్తిం ద
న్నే లినహరున కడ్డెండుమాని[4]
కహీభూషణునకు శ్రీ రారా మవరపు
పతికి నఖండదీపంబు నిలిపె

......................................................................................................

  1. శవ్యా౯య-అని యుండవలెను.
  2. వక్షుండు వరకవి. అని యుండనోపు.
  3. గణము తప్పినది.
  4. కర్దేందుమౌళి అని యుండనోపు.