|
దీపింపంగ వేంగినకుల
దీపకుండై రెండు ... దీపము లిచ్చెన్.
| 3
|
క. |
ఈగిరిశుదక్షిణోత్తర
భాగముల నహర్న్నిశములుం బాయక వెలుంగను
శ్రీగుణమణిభూష(ణుం డ)ను
రాగముతోం గోరి ధర్మ్మర . . . .
| 4
|
6
ఇది శాసనపద్యమంజరి ప్రథమభాగములోని 48 వ శాసనము చివరభాగము. ఈశాసనము గుంటూరుమండలము నరసారావుపేటతాలూకా తిమ్మాపురముగ్రామము వీథిలో నొకనాగస్తంభముమీఁద చెక్కఁబడినది. (A. R. 443 of 1915.)
క. |
పరమపరుండైన గొంకీ
స్వరునిం బ్రతిష్ఠించి ధర్మ్మపరుండై లక్ష్మీ
పరుండై సొక్కమసరణయ
ధరదానము భూసురులకు దత్తము సేసెను.
| 17
|
క. |
పరిమల ... ... ... . . .
పరగిన పంచమహాశబ్ద[1]ప్రణవంబులతోం
గర మొప్పు ధూపఘంటెయు
సరనయ గోంకీశ్వరునికి(ళ్య)ము యిచ్చెను.
| 18
|
క. |
యవడిల[2] దూబవాడం
గ్రమమున పణ్డీస్వరమునం గడుధన్యముగా
నమరం గొంకీస్వరునికి
విమలంబగు దీపవర్త్తి వెలయంగం బెట్టెను.
| 19
|
- ↑ "పంచమహాశబ్ద" అన్నచో గణము తప్పినది.
- ↑ ప్రాసము తప్పినది.