పుట:Shaasana padya manjari (1937).pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

శాసనపద్యమంజరి.


దీపింపంగ వేంగిసకుల
దీవకుండై రెండు ... దీపము లిచ్చె౯ 3

క. ఈగిరిశుదక్షిణోత్తర భాగముల వహన్ని౯ కాశములుం బాయక వెలుంగను శ్రీగుణమణి భూష(ణుండు)ను రాగము తోం గోరి ధమ్మ౯కార . . . . 4</poem>

6.

శ. స. 1083.

ఇది శాసనపద్యమంజరి ప్రథమ భాగములోని 48 వ శాసనము చివర భాగము. ఈశాసనము గుంటూరుమండలము నరసారావు పేట తాలూకా తిమ్మాపురము గ్రామము వీధిలో నొక నాగస్తంభముమీఁద చెక్క బడినది. (A. R. 443 of 1915.) శ. పరమపరుండైన గొంకీ స్వరునిం బ్రతిష్ఠించి ధమ్మ౯పరుండై లక్ష్మీ పరుండై సొక్కమసరణయ ధర దానము భూసురులకు దత్తము సేసెను. 17</poem>

శ. పరిమల ... ... ... . . . పరగిపంచమహాశబ్ద [1] ప్రణవంబులతోం గర మొప్పు ధూపఘంటెయు సరనయ గోంకీశ్వరునికి(ళ్య)ను యిచ్చెను. 18</poem>

క. యపడిల [2]దూబవాడం గ్రమమున షణ్డీస్వరమునం గడ ధన్యముగా సమరం గొఁకీస్వరునికి విమలంబగు దీపవత్తి౯, వెలయంగం బెట్టెను.... 19</poem></poem>

......................................................................................

  1. పంచమహాళబ్ద-అన్నచో గణము తప్పినది.
  2. ప్రాసము తప్పినది.