పుట:Shaasana padya manjari (1937).pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

శాసనపద్యమంజరి.

శాసన పద్యమంజరి.

2.}}

శస.1054.}}

ఇది గుంటూరుజిల్లా సరసారావు పేఁట తాలూకాలోని తూపాడు గ్రామములో
వినాయకుని యాలయము గర్భగుడి సమీపమున నిల్పఁబడిన నాగ శీలమీఁద చెక్కబడి
యున్నది. (A. R. 441 of 1915.)
క. శ్రీ సహితుడు దూబ తిసు
శాసనుం డనియంక భీము చక్రము లీలా
వాసుండు సతుతః1 [1]కులగిరి
కేసకి గాపండు జగజ్జిగీషుండు పేమ్మి౯ ని.1

చ. అడపయు నందలంబు వివిధాత వారణకాహళావలిం బడియము నాడిగాంగల త్రిపాలక చిహ్నలు బుద్ధవమ్మ౯చేం బడసిన వాడు నాయక సభామణి సి(ద్దపు) నాయ కాంకుం డి ప్పుడమిందదీయవీర భటపుగ్గవుమనుమం డుదాత్త సంప్పదను.2</poem>

క. సేవనియు సింగనయు జగ దేవండుం (జోడ్ల)నుం2 [2]- జూడ దీరిక మండ క్ష్మావల యేశ్వరుపన్పునం బావని రఘునాథు చేతు బనివడిన క్రియను. 3</poem>

శా. తన్నగ్గించుచు నెఱ్ఱముడణ్డు బుధాధారుండు వస్పంగ న మన్నే (ట)గనయంబుల న్రిపులకు న్మా ప్పె౯కొట్టి యోడించ్చి పే కొ౯న్న స్మణ్డునగంధ వారణసమాఖ్యు, జేసి తూంబఱతిపై నెన్ననిర్విత్తిగ నాతుకూరు దయతో నిచ్చె న్ని జస్వామియును. 4</poem>

చ. శక సమసంఖ్య వారినిధి సాయక ఖేంను మితంబుగాంగ గా త్తి౯కాకసితపక్ష తేరసముం దీవ్రక రాము 3[3]నం దఖండదీ </poem>

............................................................................................................

  1. చతుత౯ అని యుండవలెను.
  2. ఈయతురములు స్పష్టముగా లేవు.
  3. దీవగ రాహము. అని యుండనోపు,