36
శ తా వ ధా న సారము, పూ ర్వార్థము
నాదరంబుతోఁ గొనియాడి: శ్రీదేవి భూదేవిఁ జిత్త గించి !జానకీ రాముల
సద్భక్తి గొనియాడి వాసు దేవస్వామి వాసీ దలఁచి | పొలాశ తీర్థము వకుళ
తీర్థమును నశ్వతీర్థం గస్త్యాఖ్య బిల్వ||తే.గీ| తీర్థముల హేమవున్నాగ
తీర్ధములను, జంపకాభిఖ్యతీర్థమ్ము జంబుతీర్థమ్ము మనఁగఁ జెలు వామతీర్థములం
దు భక్తి | మీఱఁ గ్రుంకిడె యాచభూమీనగుండు|| 12|| వ! అనంతర
ముసఁదిరుచినాపల్లికిం జని మాతృభూ తేశ్వర సుగంధికుంతలాం బలకు
నమస్కరించి యచ్చోటు విడిచి మనిగండమున కరిగికోవెలపట్టు దాటి
కొట్టాం గుట్టు - నతిక్రమించి మేలూరు దరియంజని మధురాక్షేత్రమున
కరిగి* 22|| సీ: సుంద రేశ్వర దేవు సొంపుమీజుఁగ మొక్కి మీనాక్షి
కంజలిఁ బూని పిదప | వై హాయసాప గా వ్యవర్ణ తీర్థ ములందుఁ దనివిదీఱని
భక్తి , దానమాడి ! తరువాత ముత్తు రెందల సత్రమును దాఁటి పరమగు
డిని మత పరమునందుఁ | బోహలూర్, సత్రము -నీహతో, బొడఁగాం.
చియుత్త రకోశమ్ము ,బత్తి జొచ్చి||! తే!|గీ||మంగళేశ్వరుఁ బొడఁగాంచి
మంగళాంబ, కలఘుభక్తిని నతి చేసి.. యమిత పుణ్య ! దంబగుచు వన్నే
"కెక్కి-నదర్భశయన, దర్శనము చేసె నాతం డడ భ్రభక్తి ||23||వ|| మఱి
యు నచ్చట. సీ:: శ్రీజగన్నాథాంఘి రాజీవములు మొక్కి కమలాసని కి
మంచి కాన్క లిచ్చి ! చివురుకృత్తాభిఖ్య శ్రీ దేవి. సేవించి. కోదండ రాముని
గోర్కి మొక్కి- | దబ్బపాంపు ననున్న దశరధాత్మజుఁ జూచి సం తానవృక్షే
శు సన్నుతించి| రంగత్తరంగాళింగాయితం బగు దక్షిణ ధోఁ డయఁ.
జేరి| తే! గీ॥ పిదపఁ బుదుమంటపమునకు వేగ నేగి, తమలపాకులసత్రం
బు దాఁటి నౌక |నెక్కి యాదాక్షీ పాబలుచక్కని డీగి, చనియె రామే
శ్వరంబు. రాజన్యమౌళి||24||వ|| .అచ్చట. సీ:: రామలింగేశ్వరస్వామినిఁ
గొనియాడి పర్వతవర్థని భక్తి దలఁచి | విశ్వేశ్వరస్వామి వేడ్కతో భ
జియించి యావిశాలాక్షీయ దేవిఁ గొలిచి | కాల భైరవదేవుకాళ్లకు .
మొక్కి, సేతు మాధవుపాద సేవ చేసి | శ్రీరాముచంద్రుపాదారవిం
దమ్ముత డెందములోఁ దగఁబోదు పరరచి | యాంజనేయునిఁ గొనియా
డి యమిలే భక్తి, నితర్ దేవతలకుఁ జాలసతు లొనర్చి | సాగరమున కెం
తయుఁ జాగి మొక్కి | మహితుఁడై నట్టి రాజశ్యమౌళి మఱియు|| 25||