శతావధానసారము ఉత్తరార్థము
103
',
పట్టాభి షేక మునుగూర్చి .
అన్నతోబోరాడి యన్ని కోరుటులను దిరితి తుదకు ...........
గాంచి| బహుసంపదలతోడభద్రపీటమ్మున .......................
ముసమాధవమాసాన మంత్రి పురోహిం............................... :
నుమెసఁగ బత్ని య దానుదు బ్రజఓటా
సుశ్రీదలిర్ప;
తే! గీ! ప్రజల నెల్లను గన్నులమూడు నయ్యె
జూపగలునెల్ల మిక్కిలి చోద్యమయ్యె
బండితులకెల్ల మసమున్ బ్రమమయ్యె
భాసురంబయ్యె నల్లూరి పట్టణంబు. .4
పట్టసవీరభద్ర స్రగ్దరా
యోవాదక్షాధ్వారేఽభూదికుపితశివంవేడదారాప్రభూతో
యోవైతూర్ణంచకారా....................
........................................
దక్షుద్రోవీరహద్రో హుతేనమాత..........................
శోభకృత్సం || జ్యేష్ఠమాసమున మరల నేలూరులో జరిగినయష్టో వధానములోని కొన్ని పద్యములు.
హయ గ్రీవ, సద్ధరా,
శ్రీమంతం సర్వవిద్యావిహరణ వసతిం నాజీనక్త్రంమహాంతం :
విద్వర్భర్న మ్యమాసం దుదితవనహరం దుష్టరక్షోఽపహారం
త్వంగత్కారుణ్య పూర్ణం సకలభువనసంరక్షణేబద్ధదీక్షం
భక్త్యా బద్ధాంజలిస్సన్ శుభవిభవకృతే నౌమిలో కైకనాథం
ఆయాహియాహీ, యనుశ్లోకమునకు తెలుగు,
చ|| జనక జరమ్మిటుల్ చనుము సాధ్వి నగస్త్యుని భామఁజూచి పై
వినుచు ము రావణాదులను వేచిన సంగతి నిర్భయముగా,
నగ నిధిగట్టుముచ్చట రవంతయుఁ 'దెల్పకు మా పెదాని మ్రిం
గిన మునినాథుభార్యసుమీ ముగ్ధరొ? నీ కెఱుఁగంగఁ జెప్పితిః'2