పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ తా వధాన సా రము, ఉత్త రా ర్థము .

95


సీనము, దారిద్ర్యము,

ఎద్దానిఁగనినవాఁ డెంతయు త్కృష్టుఁడై ,ననుగవ్వకైనను,బనికి రాఁడు ఎద్దాని బాధ చే, నిల్లాండ్రకును భర్త , లకునువివాదంబు, లనుఘటించు కామరోగాదిదుర్గంధిచ్ఛిదంబయి, యెయ్య విజ్ఞాన, మెసఁగఁజేయు రైలు పుట్టకమున్నె, రహీఁఖర దేశముల్ , తి ప్పె నెయ్య దితన, దీమసమున4


తే॥ గీ|| అద్ది దారిద్ర్యమనఁగ, నయ్య దియ మాశ
తావధానమునకుము ఖ్య మైన హేతు
విదియునిఁక మాకుదూరమై యెసఁగుఁగాక
రసికుఁడగు రామచంద్రప్పరావుకృపను.

ఉత్పలమాల, యౌవనము .

హీనతగాం చెనెన్నడుము, హెచ్చుగఁ దోఁచెఁగ టీతటంబు స న్మానము 'నేర్చెను బలుకు, మన్నన చూపులయందుఁదోఁచెన న్న్యూసరసాతి రేకముగ, సుగ్మలికిన్ వయసంకురించు నా లో నస చిత్త మెంతయును, లోలత కాస్పదమయ్యె భూవరా5

మత్త కోకిల, వార్ధక్యము.

చూపుతగ్గుట దేహ దాడ్యము , సున్న యౌట మనమ్మషన్
గోపమబ్బుట చిన్ని కుర్రల, కుజ హితంబులు దెల్పటల్
శ్రీపతీ! కరుణాక రా? సనుఁ, జేరిప్రోవర! యంచున
య్యాపరుద్ధగు వేఁడుకొంటయు సబ్బువృద్ధతగూరినన్6

............................................................................

సంస్థానపండితులగు శ్రీమా రంగాచార్యులవారిచే వ్రాయబడినది.

శ్రీ శోభనాద్రిస్వామివ స్సహాయోస్తు.

శ్లో : శోభనాచలకృంగారః శ్రీనృసింహవపుకరిః సర్వకస్సర్వదాపాయాదప్పో
రాయమహీభృత  : కృష్ణామండల మండ నాయమాన నూజివీణ్ణగ రాధినా రే- శ్రీమన్నా
యయప్పారాయ ప్రభు లకపుతంత్నే సతతవిబుడగోష్ఠ, వినోద హృదయ సహృదయే!
పుత్రమిత్ర బంధు బృంద ప్రధాన పరిజనము వేష్టి తే | కాణాదపాణినీయాది సకలతం త్ర
పారీణ పండితమండలి పరిశోభితే! హూణభాషావిచక్షణైవైరదిగతసకలకలా కౌశలై
రుపాద్యాయాన్యేత్రుబృందైనభినందిలే శ్రీరామచంద్రాస్పరాయనానబు సరస