పుట:Sarada Lekhalu Vol 1.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

66 శారద లేఖ లు నిపుణతను ప్రకటింపుచున్నది మధుర రాజమందిరము. పదు RJoe.925:XSep చుట్టుకొలతగల పెద్దపెద్ద స్తంభములుగల cióטס రాజమందిరమందుగల శిల్పచాతుర్య మేమి చెప్పదును? లతా విలేకానము లేమి? పుష్పమంజరులేమి, పక్సిజాతము లేమి?మనుష్య ప్రతిమ లేమి! ప్రతిశిల్పము యథాతథముగ న చ్చొ తి నట్లుండెను. కల్యాణమండపమని యొక భాగము చూపిరి, అచ్చట పనితన మరయుటకు రెండు కన్నులు చాలవనిపించినది. దానికంటె రమణియముగానున్నది శయ్యా మందిరాంతర్భా గము. ఆయద్భుత శిల్పకళాభవన మరయుటచే విస్మయమును సంతసమును గలుగుటయేగాక నధికమగు విషాదముగిసూడ గలిగినది. అట్టియద్భుత శిల్పకళాసౌందర్యమున కునికి పట్టు లై న యున్నతోన్నత గోపురప్రాకార హర్మ్యావస్తుల నిర్మించిన యాశిల్పులిప్పడేరీ! ఆప్రభువులిప్పడేరీ! ఎట్టికళలు ?Ꮡ 8 o ᎦᏍ నవి ఎట్టికళాకుశలు ర స్త్రమించినారు! ఎట్టిరాజ్యములు రూo8 నవి! ఎట్టిరాజులు దివంగతులైనారు! భూతవృంతాంతమును వ రమానముతో బోల్చిచూచిన, మానసము దుఃఖసంత పమై నేత్రము లశ్రుసంసి క్షము gుxునుగదా! అలనాడు రాజదర్బా రులచే పూజితంబై న యాశిల్పకళామందిర మిప్పడు దొర తనమువారి కచ్చేరీల కాశ్రయమైయున్నది. ఆదివ్యమందిరము కట్టుటకు ముప్పదై దు వత్సరములు పర్టైనట! సామ్మెంత వ్యయమయ్యెనో! --es