పుట:Sarada Lekhalu Vol 1.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సౌభాగ్యవతియగు కల్పలతకు నెచ్చెలీ, ఇవు వ్రాసిస యు తరముల నిన్ననే వచ్చి చూచితినివీక్ష జాషులవాయుటకే ూక్ష స్నిగుచున్నది. వమందునా? ఇకనుండి తప్పక వ్రాయుదునని నీకు వాగ్ల త్తము సేయుటయు . ఆమబ్రుజా బే నీకు సకాలమున వాయజాలకపోవుటయు ζύeΧο మాఅులు తటస్థించుచున్నది. శారదకు, మాటలకు చేతలకు దూరమని నీవు తలంతువేమో యని నాబిడియను. కాని యిది స్వయంకృతాపరాధముకాదు. దక్షి ణ దేశయాత్ర జేసెడు భాగ్యము నాక్షింతలో లభించునని నేను స్వప్నముందెన తలంప లేదు. దైవికముగ క్షణములో తటస్థించినది. ఆనాడు నీకు లిఖంపుచున్న లేఖనర్గాంతరముననే DåD తక్షణమే యాత్రకు సన్నద్ధనై తిని, వై కుంతేకాదశి నాటికి శ్రీరంగమున "క్షేXవలెనని పయనించెడుగాటి మూతలంపు కాని - శ్రేక్షపోత్రి. S న యూరక చెన్నపట్టణమున నాదిన మేలగడుపవలెనని గ్రాంచీ పరమున కేగి తిమి. ఉన్నతోగోన్నత ప్రాకార గోపురావిళుల తోడను విశాలమైన రాచబాటతోడను ఒప్పారు "కాంచీపురము పూర్వ వైభవమును చాటుచుండెను. కాంచీపురము విష్ణు కంచి, శివకంచియని రెండు బాగములుగా నున్నది. విప్లు కంచిలో స్వామి వరదరాజులు, ఆయన భార్య లకీ ్మదేవి.