పుట:Sarada Lekhalu Vol 1.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

بتها శారద లేఖ లు 55 హిందీనాటక సంభాషణలో వారు ఉత్తర హిందూ దేశపు బాలిక లాయనిపించిరి. ఇఁక తెలుగువాచకమున వారు s ತ್ತಿತೆನಿ తెలుఁగువారే. మధురమైన గాత్రము, మృదులమైనపలుకులు, స్ఫుటమైన యుచ్చారణ, ఉచితమైన ఆభినయము, లారీ యాంటపాటలకు నన్నె దెచ్చినవి. ఆందeస్త్రీలో మిన్నయనుపించి నది భీమ రెడ్డి అన్నపూర్ణయను కన్యాకామణి. పరశురామ xర్వభంగములో రాముఁడామె: భీష్మప్రతీళ్ల లో శాంతనవు డెకామె: రాళ్లపిలుపులో కృష్ణుఁడెకామె; సంగీతములో నామె; ఆంధ్రప్రశసి పద్యముల చదువుట కామె; "ح(قة" ج وع أثري ونجح 5ة పెక్కింటిలో బాల్గొని తన విధిని చక్కగా నిర్వర్ణించి యెల్లర మెప్పను గాంచెను. అన్నింటికం లేు రాఛపిలుపులో కృష్ణుని వేషముధరించి యాం బాల చూపిన స-శివభావ ప్రకటన మేమని వర్ణి ంతును? అప్పటి యా-మె రూపు నాకిప్పటికిని కన్నుల గట్టినట్లున్నది. ఆ చిఱునవ్వుగూడ కృష్ణునివద్దనుండి యెట్లు పుణికి తెచ్చుకొనెనో! ఆమె అభినయ కౌశలమునకు మెచ్చి సభికులలో నెగాక్షరాeు రూప్యము లామెకు ప్రత్యేక బహు మానమిచ్చిరి. తరువాత ప్రేకకులు శ్రద్ధతో వినిపది పిసినారి భాషణము. సంస్కృత నాటకమున పరశురామపాత్రము ఛరించిన ధాలయే ఇసినారి వేషము ధరించినది. ఈ బౌలగూడ మంచి నిపుణమతి. పరశురామపాతమునందు కeుకుచూపులు బజపిన యాబాల పిసినారి వేషమున లుబ్ధత్వమును లోటు లేకుండ ప్రదర్శించి ప్రేక్షకుల కడుపుబ్బ నవ్వించినది. బాలికల గూంట్రుపాట్రు లెంత మనోజ్ఞ ముగ నున్నను దానిని వినగల్లు,