పుట:Sarada Lekhalu Vol 1.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

50 భౌర ద లేఖ లు ఒక సంవత్సరము గడచిన తరువాత మరల నో"కమూబ్రు గుంటూరు నెల్లితిని, శారదానికేతన మెట్లున్నదని మరల మాసోదరుల బ్రశ్నించితిని. చక్కగానున్నది. ఒక విశాల సౌధములోనికి మార్చబడినది. చాలమంది బాలికలు గురుకుల వాసినులుగా జేరినారు. ఇపుడు చూచిన సంతృప్తిఁ జెందుదువు? అనిరి. వెంటనే వెళ్ళి చూచితిని. నిజముగా పాఠశాల మాణి పోయెను. ఆ గురుకుల వాసినులగు బాలికలను, జాతీయము లగు నా విద్యాపద్ధతులను చూడగనే నా కెనలేని సంతస మొదవెను. తక్షణమే ఆ విద్యాలయము-విూదను 3 విద్యా లయ ప్రతిష్టాపకులవిూదను నా కెనలేని భ క్తి ప్రేమలు కుదురు సా కొనెను. నాడాదిX నేనెన్నిమాజులు గుంటూ-రు వెళ్ళినను ఆ విద్యాలయమున కొకమా89ు వెళ్లి చూడక రాను. وكرئ పాలిటి కది కల్పతరువునంటి ప్రతిష్టాపనమనియు, ఎవరు ږئ AP విద్యాభివృద్ధిని "కాంక్షింతురో, ఎవరికి దేశభ క్లియు జాతీయ -త్రాభిమానమును Xలదొ* అట్టి వారెల్లరావిద్యా ప్రతి షాపన - Ο మును నాదరించి పోషింపవలయుననియు నాతలంపు "S న పలు మాe9ులాపాఠశాలను దర్శించి వచ్చుచుందును. మా సోదరులుండుటచే నాకు గుంటూరు ప్రయాణ మేడాదికొక&3 రెండుమూeులు తxులుచుండును. Xଞ మాసాంతమున మరల గుంటూరు వెళ్లి తిని, బ్రాడీపేటలో నాకు నీవంటి యాపురాలగు స్నేహితురాలుండెను. ఆమెను చూచుటకై ವಲ್ಲಿ త్రిని, "కాని ఆమె యింట లేదు. అప్పటికి -F,