ఈ పుట అచ్చుదిద్దబడ్డది
38
శారదలేఖలు
నది. ఒక్క విషయమై ప్రస్తావన వచ్చినదానిపై నూరు వృత్తాంతములు వాకొనుట మనస్త్రీలకున్న నైజమేగదా; ఆమె చెప్పినదిగూడ నొక దీర్ఘకథ. ఇప్పటికే లేఖ కడు దీర్ఘమైనది. వ్రాయుటకునాకు విసువు లేకపోయినను చదువలేక నీవెక్కడ విసుగు కొందువోయని నాభయము. విరమించుచున్నాను. పైకథకు ముందులేఖను కనుము.
భావపురి
మిత్రురాలు.
1928 సెప్టెంబరు
శారద