పుట:Sarada Lekhalu Vol 1.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

سے۔۔۔ گئے۔ శారద లేఖ లు - 23 అంతియేగాదు సర్వమతములవారి యెడలను సర్వ మానవుల యెడను సమస్తభూత జాలముల యెడలను గూడ గలిగి యుండ వలెను. نکارع رنتھ సౌందర్యభ్రమ యధికము. సౌందర్యము వెల లేని నగలు ధరించుటలో లేదు. విలువైన చీరలను ధరించు టలో లేదు. మొగమును పలుమారు సబ్బులతో గడుగుటలో లేదు. నిర్మలమును కరుణాభరితమును ప్రేమపూర్ణమునునగు హృదయమును గలిగియుండుటయే ప్రేకినిజమైన సౌందర్యము, అట్టి సౌందర్యమును విూరు బడయగోరెదను.” శ్రీమతి సరోజినీదేవి యుపన్యాసమును ముగింపనీ ఖద్దరునుగూర్చి కొంచెము చెప్పడని యొక సభ్యురాలడిగెను. దానిని గూర్చి యామె యిట్లు చెప్పెను. 6ఖద్దరనగా గాంధిగారి సందేశము. గాంధీగారి సందేశ న7Yూ ఖద్దరు, -8းခံသေဒုံးလွှဲ es5X5 స్థానపుప్రభువు గాంబాంకి వచ్చియుండెను. ఆయన సభలోనికిరాగనే యొక్కువ ముతుక చీరను గట్టియున్న మహాత్ముని భార్యను చూచి "ఓ, యొక్కువ ముతుక చీరను గట్టియున్నదే యూమెయే గాంధిగారి సతి?యని యామెను గురుపట్టి ఆఫ్ఘన్ రాజు యెంతయో సత్కరించినాడు. ఆయన తన స్వతంత్రరాష్ట్రమునుండి తెచిსეჯონ సందేశమేమనగా *మా రాజ్యమునందు విదేశవస్త్రమునువాడు నలవాటు లేదు. నారాష్ట్రవాసులెల్లరు తమ చేతులతో స్వయముగా వడుకబడి నేయబడిన గుడ్డలనే ధరింతురు, • ఎంత శ్రీమంతులై ననుగూడ ఆఫ్గనులు స్వదేశవస్త్రములనేగాని విదేశవస్త్రముల ధరింపరు. ఈవిషయమై విూకు సందేశ విూయగలిగినందులకు నేను చాల