పుట:Sarada Lekhalu Vol 1.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సౌభాగ్యవతియుగ కల్పలతకు:- నెచ్చెలీ, ఒక శుభ సమాచారము. ఏ కవయిత్రీమణి వాగమృతముల సెవులార (N*ల ఖండ ఖండాంతరవాసులెల్ల రభిలాషతో నెదురుజూచుచుందురో, ఏవిదుషీమణి విమల వాగ్గరి ప్రవహించిన తమకష్టములెల్ల గొట్టుకొనిపోవునని వలస COADAD Y Ꭶ❍ రాష్ట్ర భారతీయు లాసలోనాహ్వానింపచుందులో ఏసాధ్వీ మణి గంభీరోపన్యాస మాలింపవలెనని భారతీయులెల్ల రనిశ ముత్కంఠపడుచుందులో అట్టి సుప్రసిద్ధ కవయిత్రియ, విదావా మణియు నార్రీరత్నమునునగు శ్రీమతి సరోజినీదేవిగారి మహ త్తరోపన్యాసమును ఈ నెల _9ూ-ర- అలా తేదీని మదనపల్లి యందు వింటిని, నీవు వినలేదని యనుకొంటిని, లేఖామూల ముగా దెలుపవచ్చును గదా యని మరల తృ ష్టిగంటిని. ఈ పురము నందలి హిందూ స్త్రీసమాజమువారి యాజమాన్యమున పై సభ జరుపcబడినది. నెమలి ལོ་ལ་) రామరావు పంతులుగారి కొమార్తెయగు శ్రీమతి పద్మాసనీ దేవి (బి.వ.) గారు నాటిసభ కగాసనాధిపురాలు. సమావేశ మైన | ဒွိ)ဃ కొద్దిమందియైనను, వచ్చిన శ్రీ లెల్లరు దాదాపుగా నాంగ్లభాషా పరిచయము లేని తెలుగు శ్రీలేయైనను, శ్రీమతి సరోజినీ దేవిగారు మిక్కి_లి శాంతముతోగో స్త్రీలకు సంబంధించిన పెక్కు విషయములను గుణించి యుపన్యసించిరి. దేవి చెప్పిన