పుట:Sarada Lekhalu Vol 1.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

݂ ݂ భా ర ద లేఖ లు 1E పేకజలము తెచ్చుటకు సాధ్యముకామి సువర్ణముఖిలోని యుదకమొకింత పుక్కిట నింపుకొనివచ్చి స్వామిపై నాజల ముమిసి యభి పేకముచేసి తాఁ దెచ్చిన పుష్పపత్రాదులఁ బూ జించి తాఁ దెచ్చిన నంజుడు నైవేద్యము పెట్టి భక్తిభరిత్రుడై యా స్వామిని విడనాడజాలక యందే నిలిచియుండెను. ఆతని వెంటవచ్చిన వేటగాండ్రు ఇంటికి వెళ్లుదము రమ్మని కోరిరి. కాని కన్నప్ప బదులు చెప్పలేదు. వారును పలువగాeణులు పిలిచి పిలిచి వేసారి వీని కిచటనుండు దేవకా వేశించినట్లున్నదని తలంచి యూ విషయమును బోయ O కాజునకుఁ దెలుప వైడలి పోయిరి. కొమారుని వృత్తాంతమును వినుట తోడనే తలిదండ్రు లిరువురు మహాదుఃఖితులై కన్నప్ప వద్దకువచ్చి యాంతని నింటికిఁ గొనిపోవ యత్నించిరి. కాని భగవద్ధ్యాన నిమగ్నుడై C విశ్వము మeలిచియున్న కన్నప్ప "కాపలు పలు చెవిదూరలేదు. ఇంతలో ప్రొద్దు గ్రుంకెను. మేటి విలు కాడై న కన్నప్ప విల్లు నమ్ములు ధరించి స్వామిని "S వలిగాయుచు నారాత్రిపుచ్చెను. దయము కాగానే స్వామికి రుచ్యములైన నంజుడులు తెచ్చు శ్రీకు కన్నప్ప వెడలిపోయెను. తరువాత స్వామికి నిత్యము కైంకర్యము జేసెడు శివగోచరియను పూజారి సువర్ణముఖిలో స్నానముచేసి మడుఁగులుకట్టి విభూతి రుదాక్షలు ధరించి శీరమున నభిపే.కజలమును హ స్త్రముల పూజా ద్రవ్యములను బట్టుకొని యటకేతెంచి చూడగనే యాతని ఒడలు ಜಿಲ್ಲು మనెను. అయ్యో ఇదియేమి? స్వామి సన్నిధి మాంసపు 叱。