Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

10 ੪ ద లేఖ లు హస్తీశ్వరుని యాలయము చాల గొప్పది. మన తెలుగుసీమ లో నంత గొప్ప దేవాలయము వేలకొండు లేదని చెప్పదురు. కడు చిన్నదియయ్యు స్వర్ణముఖినది యాక్షేత్రమునకు శోభను గూర్పుచున్నది. ఆ దేవాలయమునం దe9ువదిమువ్వరు భకులు గలరు. వారిలో నగ్రెగేసరుఁడు కన్నప్ప, కన్నప్ప స్వామికి గడు గూర్చిన భక్తుడు. స్వామి విగ్రహ మెచ్చట ప్రతిష్టితమై యున్న నచ్చట కన్నప్పవిగ్రహము ప్రతిష్టితమై యుండి తీరును. మెరవడి సమయమున స్వామి కభీముఖుడై కన్నప్ప వచ్చును. స్వామి యాలయమునకు సమిూపముగనే కన్నాప్పకొండ యున్న దే. కన్నప్ప SY"るに文○さ7ャマ ధ్వజారోహణమైన 55oš5 స్వామి కొడి. ఈ కన్నప్ప యింతటి సత్కారమునకు భగవదనుగ్రహ మునకు పాత్రుఁడెట్లయ్యెనన నాతని చరిత్ర మిట్లు చెప్పదురు. కన్నప్ప యొక యెఱుక రాజునకు లేక లేక బుట్టిన కొడు కు. ఆతడొగాకనాడు వేఁటకుబోవ నచ్చట నీ ఈశ్వర లింగము కనుపించెను. దానిని చూడగనే కన్నప్ప భక్తిభరితుడై యా నాగలింగేశ్వరునకు నమస్కరించి యదివes కర్సకు డర్చించి పోయిన పుష్పపత్రాదులు తొలగఁద్రోచి సమి-పారణ్యము నకుఁబోయి యొక పందిపిల్లను వేటాడి చంపి తెచ్చి దానిని పక్వముచేసి రుచికరముగ నున్నదో లేదోయని నోట వేసికొని చిచూచి రుచ్యముగ నుండుటకు సంతసించి యా నంజుడోగౌక చేత బట్టుకొని బిల్వపత్రము లోక కొన్ని కోసి గె త్తిపై సిడు గాని యొకచేత నంజు షోగాక చేత చిల్లునంబు లుండుటంబేసి యభి نتية