పుట:Sarada Lekhalu Vol 1.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శారద లేఖ లు 171 లోపు. మనిషి. కొంచెము కుజుచ. ఆకృతిలో ఇంచుక బొద్దు. మేఘ గంభీరనినదమువంటి కంఠస్వరము. సుప్రసన్నానములోని యుజ్వలతను గాంచి రక్త రేఖాంచితమైన ఆమె నేత్రయుగళిలో యామె ధైర్యగాంభీర్యముల నేనప్పడే చదివితిని. ఆమె రెం డుపన్యాసములీయ వింటిని. రెండింటియందును నామె నౌర్య రస మట్టిపడునట్టులే భాషించెను. అబ్బో.! అపరరూన్సీ రాజ్ఞ యనిపించుచున్నదే యనుకొంటిని, తదుపరి ఆంధ్రరాష్ట్ర సభలో భారత దేశ మొన్న డును నొకారులయాచించి యొ29ు గదు. స్వాతంత్ర్యమునుగూడ యాచించదు. నిజప్ర జ్ఞచేతనే బడయు"నని యూమె పల్కిన పల్కు_లు మా ఆశ్నగారు నా కెణిగించిరి. అవ్పడు నేనిచ్చిన నామధేయ విూ-మెకు తగును ఆన్సSY°ల8్చ. నేనిట్లు తలఁచిన కొలది మాసములకే )$ر దుర్గా బాయమ్మసోదరి రాజధానీనగరనాయకత్వమువహించి ధార్మిక సమరము నడుపుటజూడ ఆశ్చర్యమగుచున్నది. సోద రికి జయమగుగాక! ధీరురాలగు దుర్గా బాయమ్మ నాయకత్వము వహించినది. అవ-క్రాంతముగల చేడియ లందు పాల్గొని యుద్య మము సాగించుచున్నారు. తదితర పల్లీపట్టణములందెల్ల యినా (Y) e) Y యుద్యమ మిశ్లే సాగుచున్నది. దీనిని సాగించుచున్న సోదరీ 8558 Ice) కార్యదీక సం సవనీయమైనది. వారి కార్యపరతచే -S Wyr -് పిదలపెన్నిధియైన ఉప్పగల్లు బంధవిమోచనమును బడయు నేని, దుపమెన మద్యపాన మడుగంటునేని, ఉప్పగల్లుకు కొeు Y --سDO యైన దరిద్రులును తాగుబోతులగు భ రలవలన సంసార