పుట:Sarada Lekhalu Vol 1.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

آبـ1 శారద లేఖ లు 119 విధములు. పాండిత్యమునకు మెచ్చి ఈయబడెడివి కొన్ని, ప్రజ్ఞకు సంతసించి యిచ్చెడివి కొన్ని, ఈ బిరుదములను కొన్నిటిని ప్రజలొసంగుదురు. కొన్నిటిని యేవేని విద్యాపీఠ ములో జాతీయసంస్థల్లో పరిషత్తులో యొసంగును. మన దేశమం దసహాయోద్యమము బయలువెడలిన తరువాత దేశీయులు బహిష్కరింపవలసిన వాటిలో ప్రభుత్వపు బిరుదములుగూడ నొకటిగాఁ జేర్పబడినవి. అప్పటినుండి ప్రభుత్వబిరుదములు పలుకుబడి బాలు వeుకు సన్నగిల్లినది. మణియు వానిపై నొకవిధమగు నిరసన భావముగూడ నేర్పడి నది. నిరాకరణగోద్యమము విస్తరించియున్న యూదినములలో పలువురు పూర్వద తబిరుదములను విసర్జించి ప్రజల పొగడ్డల బడసిరి, బిరుదు పదవులను బురదలో దిxబడి? దేశమును దాస్యములో ముంచకుడని జాతీయాత్మగల కవులు గానము చేసిరి. ఈవిధముగా దొరతనపు సన్నదులపై మోహము జనులకు తొలగింపcబడినను బిరుదులపై మోహముమాత్రము జనులకు స్తూ శిగా వదలలేదు. దొరతనమువారి రావు హేబు, రావు, రాయ, దివాన్ బహద్దూర్, సర్" ఇత్యాది బిరుదులపై ప్రోశ్రీక్షి వచ్చినవో యనినట్లు దేశభ క్ష, దేశబంధు, దేశోద్ధారక మున్నగు బిరుదులు దేశ సేవపరాయణుల పూజ్య నామములకు తగిలించి విలుచుట అసహాయోద్యమ So & Soy నుండి పరిపాటిగానున్నది. దేశపూజ్యులైనవారికి يب &OSS వేమతో ప్రజలొసంగెడి దేశభక్లాది బిరుదములు మాన్య