పుట:Sarada Lekhalu Vol 1.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

مسية భా ర ద లేఖ లు 89 యు వెలిగింతురట. ఆసమయమున దేవాలయావరణ మంతయు దేదీప్యమానములగు దీపమాలికలలోనొప్పి యపరనక్షత్ర మండలమువలె విరాజిల్లునట.దురదృష్టవశమున י ס"S ס סקסz5 &&ס ב త్సవమును చూచుట సంభవింప లేదు. కాని మావాళ్లందఱు చూచివచ్చిరి. ఆ దేవాలయమునందు మణియొక యెంచదగిన విశేషమేమన ఆ ఆలయమందేగల సా ్వమివారి యన్న సత్రములో నిర తాన్నదానము జరుగుచుండును. ఎన్ని వూe9ులు తినినను ఎన్ని దినములున్నను నదియేమని యక్షంగువారు లేరు. కాన పెక్కు-మంది బ్రాహ్మణ బాలు రాయన్న సత్రములో ශූරයිටඩ් చదువుకొనుచుందురట. అచ్చట వండెడి అన్నమంతయు స్వామికి నివేదనచేసి ప్రజలకు పెట్టుచుందురు. అయితే ఆ భోజనము మనము చేయలేము. వారునీళ్లు, జారుపప్ప, మెత్తని అన్నము, నేయి, పూజ్యమైన ఆభోజనమును దాక్షిణాత్యులేగాని మన తెలుగువారు తినజాలరు, నేయి, పచ్చడులు "శ్రీని భోజన మాగాం ధ్రులకు పసుప్రోగో తుల్యముగదా! నుతియొక విశేషమేమన తిరువాన్కూరు రాజ్యమునకు పద్మనాభస్వామివారే ప్రభువు. కావున నే నాణేములపై స్వామి చిహ్నములగు శంఖచక్రములు ముదింపబడి యుండును. పద్మనాభ స్వామి తిరువాన్కూ_రు సంస్థా నమునకు ప్రభువై న కారణమేమన, ఒక వూరు తిరువాన్కూ_రు రాజ్యము అప్పల పాలయ్యెనట.ఆఋణమునుండి చిము క్తిగాంచుటకు ଖୋର୍ଦ୍ଧ-ଓଁ ధనము లేకపోయెను. పద్మనాభస్వామికి చాలసాత్తుగలదు. e3