పుట:Sarada Lekhalu Vol 1.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

80 శారద లేఖ లు దక్షిణదేశమున పెక్కు దేవాలయములను దేవతలను దర్శించి హర్షించితిమి. కాని అవి అన్నియు మానవుని బుద్ధి వైశద్యమునే o). - Cooవిశదీకరించెనుగాని భగవన్మహిమను తేటపరుపవయ్యె, నిజ మగు భగవన్మహిమను పడమటి కనుమలయందే గంటిమి. ప్రకృతియందు పరమాత్ముని గనెడు బ్రహ్మవేత్తల కీప్రకృతి దృశ్యమెంత యాత్మానందమును గూర్చునోగాని మూథులకే జానోదయమును గలిగించునట్లున్న దాకనుమలసాంపు. ఉన్న TYD తములగు నాపర్వతశృంగములను గాంచినప్పడు భగవంతుని యాన్నత్యమును, అకొండలపై నుండి భూమిపై కుజీకి జలజల బాe9ు సెలయేళ్ళను గనినప్ప డెకాపరమేశ్వరుని దయాపరత్వ మును, చిత్రవిచిత్ర పత్రపుష్పఫలభరితపాదపావళుల గాంచి నప్పడు జగదీశ్వరుని సృష్టి కళానిపుణత్వమును, కలకలమని నుం జలధ్వనిసేయు ఖగగణంబుల కూజితంబు లాలించినప్పడు విశ్వ కరయోుక్క- మృదుమధురమనోజ్ఞవాక్కును,స్ఫురించి యొడలు పులకించుచుండెను. ଈଷ୍୯* ర్భని స్వరూపసాక్షాత్కా_రము నిజ ముగా మూకక్క_డనే గోచరమయ్యెనని చెప్పవచ్చును. భగవం తుని మహాసిభూతి కాకనుమలు నిదర్శనములు. సర్వేశ్వరుని సర్వాంతర్వామిత్వమున కవి తార్కా_ణలు. కల్పల తా! వేయి మాట లేల? అచ్చటి సృష్టి సౌందర్యము అనుభవైక వేద్యమే గాని వర్ణ నాతీతము. ఈ విధముగా ఆప్రకృతి సౌందర్యమును చూడంజూడ మనం బౌనందనిమగ్నమగుచుండ కొండనె తములపై నాకుటిండ్లు - سسسساعة الصمدت= CY