పుట:Sarada Lekhalu Vol 1.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

بے 78 স্ত" শুধু <ৈ € $ ৩৩ రెండు గంటలకు మే మొక్కు రైలువచ్చెను. దానిపై నెక్కి పోవు చుండ మారైలుబాట కిరుప్రక్కలను కొబ్బరితోటలును రీక్ష తోటలును అరటితోటలును పనస తోటలును తమలపాకుల తోటలును కనులపండువుగా గన్నట్టుచుండెను. పడమటి కను మలు మాకొకప్పడు దవ్వగను నొకప్పుడు దగ్గరగను చూ పట్టుచుండెను. ఒక్కొక్క స్టేషను గడచిన కొలది మాకు తమి భులదర్శన మరుడై మళయాళీలు తలచుగా గనుపింపజొచ్చిరి. విదునగరమను స్టేషనున కేగునప్పటికి మా బండిపూర్తిగా మళ్ల మయమయ్యెను. విదునగరమొక జంను, అచ్చటనే رعالم الكنع మార్పిండిలో దీపములు వెలిగించిరి. అప్పటికింకను రెండుగంట లై న కాలేదు. ఎండ తీక్టముగానేయున్నది. పట్టపగటివేళ దీప ములు పెట్టుటచేత మారైలు పర్వత సొరంగములలో బొర బడ బోవుచున్నదని గ్రహించితిమి. మేము తలచినట్లుగా వెం టనే మారై లొక పర్వత సొరంగములో జొచ్చెను. కొన్నినిము సములపాటు అంతయు నంధS కార బంధురంబయ్యెను. 635 సలపక్ష నుక్కి-రిబిక్కిరై తిమి. භ්‍රයර්ජ්” చెలుగు కంటబడెను. సొరంగముదాటితిమి. బ్రతుకు జీవుడా యనుకొంటిమి. అది "మెదలు నూక్షిరుదెసల పర్వతపంకులును చeయలును గ్రాగోయ లను గుహలును నె త ములును సెలయేటి కయ్యలును s੦ਹ రణ్యములును కనుపింప బొచ్చినవి. సాధారణముగా మనప్రాంతములలో SY*ంుని వట్టి రాతి గుట్లలని యర్ధము. వానిపై పచ్చని మొక్క-లేయరుదు. €ሪ ) g حـــــــــ