పుట:Sarada Lekhalu Vol 1.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ܒܕܪ శారద లేఖ లు 77 జలధార యాలేయొండ ప్రసారముచే పసిమి చెంది బంగారునీరును గ్రుమ్మరించుచున్నట్లుండెను. అప్పటి యాప్రదేశపు సౌంద ర్యము వర్ష నాతీతము, ఆజలధారయందు స్నానముచేయుటకు "వెదరీ మాకు చాలభయముగొల్పెను. కాని స్నానార్థ మేగినవారమెంత సేపాల వేడుక నరయుచు నిలువబడుదుము? స్నానము చేయువారు జారిపడకుండ పట్టుకొనుటకై యక్కడ నినుప కడ్డీలుగూడ నున్నవి. ఆకడ్డీలను పట్టుకొనియు మేము ఆజలధారయొక్కచిందులకే జడిసితిమి కొంతసేపు. చిన్న ధారల కడలితిమి కొంత సేపు. SġJOJE) క్రమక్రమముగా సూంపించి ఆ పెద్దధారపాటుకు వెఱచి మొదట నడుమిచ్చితిమి, తదుపరి తలయెగ్గితిమి. ఆనీశ్రీ3 మోదులకు "వెదర్చీ నాXజ లక్ష హోత్రిమి, తరువాత విడువ జాలక పోతిమి, ఆరంభమున నచ్చట స్నానముచేయుట కెంత భయముగొల్చెనో అంత్వమున దానిని విడిచివచ్చుట కంత విచారము గొల్చెను. ఆజలధారయొక్క సిరే పెక్కు-పాయలుగా చీలి యూరినంతనుచుట్టి పాe9ుచున్నది. స్వాములవారి మఠము చుట్టును ప్రవహింపుచున్నదిగూడ నదియే. చల్లదనమునకును మాధుర్యమునకును నాజలము సాటి లేనిదని చెప్పనగును. ఆ జలధారక సవిూపముననే కురాళేశ్వరుని ఆలయమున్నది. ఆ యాలయములోనికిపోయిస్వామినిసేవించిమా బసకువచ్చివెంటనే వంట చేసికొని భోజనాదులు గావించుకొని జనార్హనమను పుణ్య క్షేత్రమున కేగుటకై రైల్వేస్టేషనుకు వచ్చితిమి, సరిగా పది