పుట:Saptamaidvardu-Charitramu.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అరవయద్యాయము.

79


డాపురమున రాజమార్గములు విశాలములై ఇప్పుడుండు రీతిని నారోగ్యములై ఉండినవి కావు. కాఁబట్టి ఎడ్వ ర్ణా నగరమున రాజమారంబులఁ జనిసప్పుడు మిగుల మెలఁకువతోఁ బోవలసి యుడెను. ఏబది వేలజనులు ఆయన వదన కమలమును గాంచి సంతోషించిరి. దారి ప్రయాణముచే నెడ్వర్డు కొంత యలసట జెందెను. అతని వెంటఁ జను దెంచిన న్యూ కాజల్ ప్రభువు ఎడ్వర్డు సేదదీర్చుకోనుట కై చికాగోనుండి " సెంటు లూయి" అను పట్టణమునకు వెళ్లు మార్గమున ఒక పల్లీయలో విశ్రమించి, దాని కెలంకుల నుండు నడవి మెకంబుల వేటాడ వలయు నవి కోరెను, ఎడ్వర్డు న్యూ కాజలు, ప్రభువు కోరిన రీతిని ఆ గ్రామం బునఁ గొంత కాలము విశ్రమించి దాని సమీపంబున నుండిన యరణ్య మధ్యంబున వేఁట కై చని, నాలుగుకు: కుంవేళ్లను, ఇరువ దేనిమిది పూరేడు పిట్టలను గాల్చి వేటలో సమర్థుండని పొగ డ గాంచెను.

అక్టోబరు నెల 30 వ తేదీని సంయుక్త రాష్ట్రమునకు రాజధాని యైన వాషింగటన్ ఆనుపురవరమును, నేడ్వర్డు ప్రవే శించెను. ఆ గ్లేయుల తరఫున నుండి. నలియా స్సను ప్రభువు ఎడ్వర్డు నకు స్వాగత మిచ్చి, సంయు క్త రాష్ట్రమున కథ్యక్షుడగు జేమ్సు బూచానునకుఁ (James Buchanan) బరిచియము సేసెను. జేమ్సు బూచానను మిగులజాగరూకుఁడై తన వైపు వా రిని ఆతృప్తిపక వారిని మెప్పించి, ఎడ్వర్డు రాక వారికి నా