పుట:Saptamaidvardu-Charitramu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

సప్త మైడ్వర్డు చరిత్రము.


1859 సం. న గీబ్బు విశ్రాంతి సెందుటకుఁ దనపనిని విడిచిన పిమ్మట నాతనిస్థానమునకు టార్వ రనునాతఁడువచ్చెను. ఎడ్వర్డు వాని వెంటఁ దనతల్లితండ్రుల యానతిని ఆయిగోపాలం డంబున నుండుకళాశాలు విద్యను నేర్చుకొనుటకు నెడ లెను. ఆతఁడుఇటలీ జీబ్రాలిరు, లిస్బను, స్పైను మొద లగు రాజ్యంబులను; పురంబులను జూచి, యందుఁ గొ"న్నాళ్లుండి, తనయింటికి వచ్చి తల్లిదం(క్షులకడం గొంత కాల ముండెను. విక్టోరియాయును, ఆల్బర్టు ప్రభువును, మంత్రులును ఎడ్వర్డు ఎడింబరులో కొంత కాలము విద్యాభ్యాసము సేయ వలసి సట్టులఁ గోరి, యూతనిని ఆచోటికీఁ బంపిరి. కళాశాల పద్ధతులు బహుకఠినము లైనవి. వాని సతిక్రమించి యే విద్యార్థి యును పోఁగూడదు. సామాన్య స్థితిలో నుండు బాలురు అయ్యవారలయాజ్ఞలకు లోబడి నడుచుకొనుట సహజము. ఎడ్వర్డు రాకోమారు డు. అదియునుగాక సర్వకళా శాలాపద్ధతుల స్వ భావ మాతఁడు గుర్తెరంగఁడు, అతనాగర్భ శ్రీమంతుడై తల్లిదండ్రుల పొత్తున నుండీ, వారి సమక్షమున ఉపాధ్యాయుని వలనఁ దనకు నిచ్చపచ్చినపుడు విద్యను గ్రహించుచుండెను, ఇప్పు డటులఁగాదు.

ఆత్మను సర్వసామాన్య బాలుని మాడ్కి కళాశాలా పద్ధతులకు బలుకు - సర్వకళా శాలలయందుఁ బలుకునోర్చుకొనుటకు సమకట్టెను.

ఎడ్వర్లు ఎడింబరో విద్యాలయమున రసాయన శాస్త్ర