పుట:Saptamaidvardu-Charitramu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

సప్త మైడ్వర్లు చరిత్రము


భర్త వెంటరాణియును, ఆయన నెనుక ఎడ్వర్డును, మున్నగునా రందలివస్తువులను గాంచిరి. ప్రదర్శన శాల ఆవలఁ గొన్ని నెలలుండె..ప్రతిదినమును ఎవ్వళ్లు తనయయ్యవా రైనబీర్చు నెంటఁ బ్రదర్శనశాలకు జని, అందలివస్తు పులస్వభానమును, తన యు పాధ్యాయునివలన నేర్చుకొను చుండెను

రాణి కొడుకు బర్చివలన విద్యలను గ్రహించు చుండనాయు పాధ్యాయఁడు మడొక తావున నుద్యోగము సేయుటకువిడిచి పోవుటకు నిశ్చయించుకో నెను. ఎడ్వర్డు ఆ సమాచారము ను విని మిక్కిలి చింతాకాంతు డయ్యె కాని బిగ్చీ ఆపసిబాలుసూఱడించి, తానుపోయినందన స్థానమునకుఁ దనకంటె మిక్కిలిమేధావి యైనయు పాధ్యాయుఁకు వచ్చునని ఆయనకు మెప్పుఁ జెప్పిసను కొత్తపనికి గుదురుకొనెను. రాణీయును ఆల్బర్టు ప్రభువును బిర్చివల దమ కుమారరత్నముమంచినీతులను నేర్చబుద్ధిమంతుఁ డాయెన నీ సంతసించి యనేక విధంబులను నాతనికిదమ నెనరు. జూలవి చక్రవర్తిని కాబోవు వానికిఁ జదువు నేర్పుడానికి ఏమి కొఱంత!

బర్చిస్థానమున నెడ్వర్డునకు విద్యను నేర్పుటకుఁ దగినయుపాధ్యాయుఁడు లభించుట కష్టసాధ్యమై ఉం డె. నీను నాకుజదువు నేర్పుటకు బెక్కుమంది అయ్య వార లుందురు. చక్రవర్తి నాతడు నాతడు చదువవలయు నన్న నాతనికి పదవికిఁ దగు‌ఏద్వాంసు ల నవలయును కదా ! స జేమ్సు స్టీపన్ అను