పుట:Saptamaidvardu-Charitramu.pdf/39

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

సప్త మేడ్వర్డు చరిత్రము.


భక్తులతో నేర్చుకొని, నేర్చుకొన్న దానిని మఱవక వల్లించుచు, దన్నుఁ గన్న వారిని తా నికపైఁ బాలింపఁ బోవుజనులకును అల్లారుముద్దుగల బ్రవర్తించు చుండెను.

ఎడ్వర్డు ఆయిర్లండు దీనికి వెళ్లుట,

ఎడ్వర్డు పుట్టి 'యేండేండ్లాయెను. ఆతఁకు గురువులవలనవిద్యలను గ్రహించు చుండె.. 'రాణి మంత్రులాయనకుమారుని అయిర్లండు దీవికిఁ బిలుచుకొని వెళ్లి అచ్చ జనులకు నెడ్వర్డును జూపవలయు నని కోరెను. మంత్రు లాయముమనోరథ మీరునటుల ప్రయాణసన్నాహములు గావించిరి.1849 సం. న ఆగస్టు నెలలో రాణియును ఆల్బర్టు ప్రభువును, వారి బిడ్డలును, అయిర్లండులంకకుఁ బయన మై, నారి వెంటసాయుధపాణు లైన భటవర్గము చ నెను. ప్రయాణము 'లెస్సగజరిగెను. వారు క్షేమముగ నైర్లెండు చేరిరి. అచ్చట నరిషు జనులు దృడానురాగులై వారీ పదవికి దగిని రీతిని సంభావించిరి. అంత రాణీయును అల్బర్టును తమబిడ్డలను వెంట నిడుకోని క్వీన్సు టౌనును, డబ్లిక్ పురికిని, ఏగిరి. అయిర్లండు దీవికి నీ "డబ్లెను" పురి రాజధాని. మనలో నెచ్చట గాంచినను జనులు రాణీ తనయునిముఖ కమలమును వీక్షించుటకు మోము లెత్తి రాజమార్గంబుల నీరు కెలంకులఁ గ్రిక్కరసి.యుండిరి, రాణి వారి బావంబులు నెరింగి, తనకుమారు నెత్తి చూపెను. వా రతనిఁ జూచి సంతసించి. అప్పుడాపురమున