పుట:Saptamaidvardu-Charitramu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

సప్త మై డ్వడ్డు చరిత్రము.


డజను లీయిద్ద ఱయందు నింగ్లండునకు నేడయఁడు విక్టోరియారాణి తొలిచూలా లైనపుడు పుట్టు నని మిక్కిలికోరిరి. కాని వారియ: భిలాష పర్తిపూ కాలేదు. విక్టోరియా ఆల్బర్టును జేఁబట్టినకొలది నెలల కే గర్భవతియై ఆఁబిడ్డ నొక దానిం గనెను. విక్టోరియా మగబిడ్డను గను నని మిక్కిలి "కాంక్షతో నెదురు చూచు చుండిన జనులు తా మొకటి తలంచిన దైవ మొకటి తలఁచును.” అను లోకోక్తి నిజమని డెందంబుల నమ్మి రెండవతడవ నొకాంత గర్భమైనపు డైనను పురుష శిశువు పుట్టడా యని యెదురు చూడసాగిరి.

పదునెనుమి దివందల నలువది యొక సంవత్సగుంబున మేనెలలో విక్టోరియు మహారాణి ద్వితీయగర్భమును ధరింవెనని జను లుప్పొంగఁ గడంగిరి. కొందఱీ తడ వయై నను మగ బిడ్డ పుట్ట: డా" అని తలంచి. మఱికొందరు " అడు వారికి గర్భము వచ్చుట యొక గండము. పురుష శిశువైన నేమి? అను బిడ్డైననేమి? ఆడశిసువు చేదా? ఏమి? పురుషుని మోసిన నాఁడు బిడ్డను దొమ్మి ది నెలలు ఆ సాధ్వీ మోయ లేదా? ఎనరై? నేమి? ఆమహా రాణికి సుఖ ప్రసవమై, రెండుతలలు వేరు పడి భూమిని జీపము నుండి మనల నేలుట యే కొడుకును గని నంతభాగ్య ము." అనిరి. వెండియుఁ గొందరాయమ్మను గండము తప్పించుకొని బ్రతుకుటయే తమ మేలని. ఇటుల ననేకు లగేక భంగులఁ జెప్పుకొను చుండిరి.