పుట:Saptamaidvardu-Charitramu.pdf/164

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదియవయ ధ్యాయము.

151


గుడియుచునను దేవతారాధనల నడపించి, పోర్చుగలు రాజు నాత్త సదయహృదయుఁ డైన దేవునిలో లీన మగుఁ గాక అని భగవన్నామ స్మరణ సల్పిరి.

జూను నెలలో ఎడ్వర్డు ధర్తపత్నీ సహితుడై రీనాలు' నగరంబున విడిపి యున్న ముహ్య చక్రవర్తి కుటుంబమును జూడ వెళ్లెను. ఆనేకు లాయనను రుష్యా చక్రవ క్తిని జూచుట దూల నాడిరి. కాని ఎడ్వర్డు వారినుడువుల నొప్పరికించి తనయిచ్చమై నచ్చట వానిరేనితోఁ కొంతముచ్చటలాడి తన పురంబునకు విచ్చేసెను. అతఁడు తనయింట దొడ్డ సర్దారులకు విందు నొన ర్చెను. ప్రజల సభామందిరంబున నుండు సభ్యులలో రాజదూ షణ గావించిన వారికీ నాతఁ డాహ్వానపత్రికను బనుప లేదు. లీడ్సులో గట్టిన సశ్వకళాశాల భవరంబును ఎడ్వర్డు దెఱచి- ఇట్టి సర్వకశాలలు తన రాజ్యములలో నెల్ల చోటులం దల్లు కొనవలయు నని మందలిం చెను.

సన్ హేన్రికాంబెల్ బానర్మా నను ప్రధాన శ్రేష్ఠుఁడు తన పదవిని విడిచి విశ్రాంతిని జెందెను, అప్పుడు ఎడ్వర్డు ఫ్రాన్సు రాజ్యమున నుండు బియారిట్ జ్ అనుపురంబున నుండి, తన కడకు ఆస్ క్విత్తును రమ్మని ఆజ్ఞ సేసెను. అనేకు లెడ్వర్డు నాక్షే పించిరి. అతఁడు మాటల నాలకింపక ఆప్ క్విత్తును మంత్రి పదంబునఁ దాను ఫ్రాన్సున నుండినపుడే నియమిం చెను.

ఇగ్లండు రాజును, రాణియును, స్వీడను రాజును, అత