పుట:Saptamaidvardu-Charitramu.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదియవయ ధ్యాయము.

147


కాఁబట్టి బానర్మాను మున్నగు ప్రధానులు ఎడ్వర్డుమాట చొప్పున రాజ్యమున రాచకార్యముల నడుపు చుండిరి.

ప్రాన్సు రాజ్యమున అట్లాంటిక్కు మహాసముద్రము నోర నుండు బియారిట్ జ్ అను 'పట్టణమునకు 'నేడ్వెర్డు వెళ్లెను, అతఁ డావీటికి నేలగునపుడును, మరలునపుడును, ఫెంచిరా జ్యూధి కారిని గాంచెను. అతనికి బారిస్సను వీట నా ఫ్రెంచి ప్రభువు విందు సేసెను. దీనిచే నింగ్లండునకును, ఫ్రాన్సు రా జ్యమునకును గల చెలిమి బాగుగ స్థిరపడెను.

ఫ్రాన్సు రాజ్యమున నుండు సర్వకళాశాలాధి కారులు లండను పురి సర్వకళాశాలఁ జూడ నేతెంచరి, వారందఱును గొప్ప విద్వాంసులు. వారి నెడ్వర్డ లెగ్జాండ్రులు మిగుల గౌరవించి, అనేక భంగుల నాదరించి. ఆవలఁ గొన్నాళ్లకు జర్మను 'రాజ్య మునుండి సగర పరి పాలకులు (Municipal Bodies) ఇంగ్లండు నకు నే తెంచిరి. ఎడ్వర్డు వారలను మిగులగౌరవించెను జర్మని చక్రవర్తి " క్రో బర్గు, ఫ్రెడ్ రిచ్చుషాపు ” అనుతావులకు నేగెను. ఎడ్వర్డును ఆ నోటులకుఁ జనుదెంచెను. ఆచక్రవర్తు లిద్దఱకు హేసి యొడయుఁడు విందులు చేసి వారిని మిగుల సంభావించెను.

నా ర్వేరాజ్యమును... ఎడ్వర్లు అల్లుఁడును, కొమార్త యును, ఇంగ్లండునకు నేతెంచిరి. లండను నగరంబున గిల్డుహాలు: విందుదు నడిచెను. ఎడ్వర్ణ లెగ్జాండ్రులు వారి రాకకు మిగుల