పుట:Saptamaidvardu-Charitramu.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎ ని మిద వ య ధ్యాయము,

117


ఆ సమయమున నాతఁడు వారిని బహుభంగుల మెచ్చుకొని యాచరించెను.

1887 సం. న విక్టోరియా మహారాణీకి గోల్డెన్ జూబ్లీ మ హోత్సవము నడిచెను. ఎడ్వర్డే అన్ని పనులను నిర్వహింప వలసి యుండెను. అతఁడు అన్ని యేర్పాటులు సేసెను. ఆమ "హోత్సవము వెస్టుమినిస్టరు భవనంబున నాచరింపఁబడెను. అది విశేష వైభవముతోఁ గూడియుండెను. పరరాజు ల నేకు లేతెంచి రాణిని బహు తెఱంగుల గౌరవించి. వారామెకు హితమతిని గానుకలను దెచ్చి యిచ్చిరి. ఎడ్వర్లు రాణికి మారుగ వారిని గౌరవించి వారికి విందులు 'సేసెను. . అతఁ డన్ని సమయంబుల నారాణి ప్రక్క నుండి ఆమహోత్సవము సత్య ద్భుతంబుగ నడిపెను. నౌకాసే నకు నాతం డా సంవత్సర బుస నధిపతి యయ్యె. అతని చిన్న కొడుకుగూడ నౌకాకా సేవలో నుండె. అదే అతని పెద్దకుమారుఁడును ఉండెను. ఎడ్వర్డ లెగ్జాండ్రాల సిల్వకు వెడ్డింగు మహోత్సవము.

ఎడ్వర్డ లెగ్జాడ్రాల శిల్వరు వెడ్డింగు ముహూత్సవము

1888 సం. న. ఎడ్వర్డ లెగ్జాడ్రాల శిల్వరు వెడ్డింగు ముహూ త్సవము జరుపుటకు మంత్రులు గోరిక. అందులకు వారనేక యత్నములు సేసిరి. పురమును శృంగారించిరి. ఆమఘోత్సవ దర్శనాగత రాజన్య నివహుబులు దిగుటకు విడురులు సిద్ధము సేయఁబడెను. అన్ని పనులు పూర్తి యయ్యె.

అప్పుడు జర్మనీ దేశ చక్రవర్తి "మొదటి విల్లియము వార్థ