పుట:Saptamaidvardu-Charitramu.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎ ని మిద వ య ధ్యాయము,

113


బ్రశంసించి,వానిపటము పై గల గుడ్డను తీసి వేసి, లండను పురికి నేతెంచెను.

1881 సం, న లండను పురంబున లాడ్డుమేయరైన సబ్ జార్టీ మాకార్త రనునాతఁడు, “కలోనియల్ ఇని స్టిటూటు" లోని సభ్యులకు విందు చేసెను. దానికి రావలయు నని ఎడ్వ ర్జునకు నాహ్వానము వచ్చెను. అతఃడా సమయమున నాచో టికి వెళ్లి ఆమెరికాలోని కన్నడా జనులు రాజభ క్తి సంపన్నులు యును, తనకు వారి యెడఁ బ్రీతివిశ్యాసము కలవనియును ముదలించి, తన యింటికి వచ్చెను.

ఇంగ్లండున నుండు చెంబబ వాండ్రు సముద్రమున గల చేషలను బట్టి జనులు ఆమత్స్యములను గాంచునటుల నొక పెద్ద ప్రదర్శస శాలలో: బెట్టిరి.. ఆప్రదర్శనమున నానావిధము లైన చేపలుండెను. ఎడ్వర్డు దానిని దెరచి, పలువిధములైన చేషలను జనులు చూచునటులఁ జేసినందులకు చెంబువాండ్రు . మిక్కీలి ప్రశంసనీయులని వారిని కొనియాడెను. చేపల అమ్మక ము వలన 1,95,000,రూ. మహ. నచ్చుబడి. వచ్చెను. ఈ మొత్తము లో మూడుపాళ్లు చెబళ్లలో దల్లిదండ్రులు లేని బాలురను బెంచుటకు నుప యోగింపఁబడెను. ఎడ్వర్డు, ప్రదర్శనమును 1859 సం. ఈ గావింప జేసెను. అసువత్సరముననే, ఎడ్వర్డు తమ్ముడు ప్రాన్సు రాజ్యమున దక్షణ భాగమున గ్రుమ్మరుచుండి స్వర్గస్థు: డాయెను. ఇందువలన నాతనికీ నింకొక తడవ దుఃఖ