పుట:Saptamaidvardu-Charitramu.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎ ని మిద వ య ధ్యాయము,

111


కాని అతఁడా తాపునకు వెళ్లుటకుఁ బుట్టు పట్టెను.అయాశ్ర మమున మత్తు పదార్థములు జనులకు నియ్య బడుచుండెను. అతడు తాను త్రాగుబోతులను ఉత్సాహరుప నాచోటికి బోసనియును, ఆయాశ్రమవాసుల ధర్మకార్యమును పఱుప 'నెళ్లెద ననియును, తన్నుఁ బోవల దన్న వారికి సమా ధానము సెప్పి, ఆతాపునకు వెళ్లి, కొన్ని మాటలు ముచ్చటించి యింటికిజను దెంచెను.

• పారిసు " అను నగరము ఫ్రాన్సు రాజ్యమునకు రాజు ధాని. ఆరాజ్యమున నుండు వారా నీట సర్వవస్తు ప్రదర్శన మును గావింష వలయుసని యుద్యయముములు సేసిరి. వారు. ఆయాతోవులలో జేయఁబడు వింత వింత సామానులను దెచ్చి ఆప్రదర్శన శాలలో వెలయింప చేయుచుండిరి. ఇంగ్లండున నొనర్చ: బడిన సామానులను వెలయఁ జేయవలయు నని ఆంగ్లే యులు కోరి, దానికి నొక సంఘమును ఏర్పాటు చేసిరి.. ఆ సంఘమునకు ఎడ్వర్డు అధిపతి. కొత్త ప్రదర్శనములలో నెడ్వర్డు తండ్రి మిక్కిలి యక్కఱతో బాటు పడుచుండెడి వాడు, కొడుసకును ఆదేరీతిని ప్రదర్శనావలోక సొసక్తుడై పారీసు నగరం బుఁకుఁ జని ప్రదర్శన కార్యాధ్యక్షులతో , దానికి సంబంధించిన మాటలాడి, దానికి వలయు నుద్యమములు సేయుచుండెను.

1878 సం. పారినులో ప్రదర్శనము జరుగు నని పత్త్రి కలలోఁ జాటించిరి. ఇంతలో సడ్వర్డునకు గొప్పదుః:ఖము సంప్రా